మహిళా శిశు సంక్షేమశాఖలో సీడీపీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు 40శాతం లోపే అభ్యర్థులు హాజరయ్యారు. శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు 33 సెంటర్లల్లో పరీక్షలు నిర్వహించారు.
నవంబర్లో జరిగే గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై టీజీపీఎస్సీ కసరత్తు తీవ్రతరం చేసింది. 17, 18తేదీల్లో మూడు సెషన్లలో జరిగే పరీక్షలకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించమని, అరగంట ముందుగానే గేట్లు మూసేస్తామని కమిషన్ �
పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో అకౌంట్ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ గురువారం ప్రకటన విడుదల చేశారు.
గ్రూప్4 పోస్టుల భర్తీకి ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.