Hyderabad | సాధారణంగా చలికాలంలో విద్యుత్ వినియోగం తగ్గుతుంటుంది. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి గ్రేటర్లో చలి ఎక్కువగానే ఉన్నా మధ్యాహ్న ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం మాత్రం పెరుగుతూ వస్తున్నది.
సింగరేణి..! రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సం స్థ. రూ.38 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన భారీ కంపెనీ. దేశ, విదేశాల్లో వ్యాపార విస్తరణ దిశగా చకచకా అడుగులేస్తున్న అతిపెద్ద సంస్థ. ఇలాంటి కీలక కంపెనీని కాం
రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయకుండా చోద్యంచూస్తున్న కాంగ్రెస్ సర్కారు.. న్యాయంగా నిరుద్యోగులకు దక్కాల్సిన పోస్టులనూ వారికి అందకుండా చేస్తున్నది. ఇందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీ ఎ