ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షలను మే మొదటి వారంలో నిర్వహించే అవకాశముంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్లో ప్రవేశించేందుకు టీజీ ఎప్సెట్ (TGEAPCET) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు తొలి విడత రిజిస్ట్రేషన్ కొనసాగన
TG EAPCET | టీజీ ఎప్సెట్ ద్వారా తెలంగాణలోని అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే ఎప్సెట్ ర్యాంకులను ప్రకటించగా, ఈ నెల 4వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కా
Engineering Admissions | రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మే�
టీజీ ఎప్సెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు వందలోపు 50 ర్యాంకులు సాధించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు.