తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ కార్యక్రమాన్ని దుబాయ్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు.
టాలీవుడ్లోకి మరో ఓటీటీ రాబోతున్నది. మలేషియాలో పేరు తెచ్చుకున్న ‘సన్షైన్ ఓటీటీ’ త్వరలో ఇక్కడా ప్రారంభం కాబోతున్నది. టీఎఫ్సీసీతో ఈ ఓటీటీ టైఅప్ అవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రెస్ మీట్ ఏర్�
31 వేల కోట్లతో 46% కొనుగోలు ముంబై, డిసెంబర్ 1: అమెరికా సంస్థలు వరుసగా భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే గూగుల్, ఫేస్బుక్లు వేలాది కోట్ల రూపాయిలు ఇన్వెస్ట్ చేయగా..తాజాగా న్యూయార్క్ కేంద�