Farmers strike | పార్కు ఏర్పాటు చేయకుండా ఉద్యోగాలు కల్పించకుండా టెక్స్ టైల్స్ పార్క్ నిర్వాహకులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ నందిగామ మండలం చేగూరు రెవెన్యూ పరిధిలోని టెక్స్ టైల్స్ పార్కు ముందు ఆదివారం పార్�
కార్మిక క్షేత్రం సిరిసిల్లలో నూలు డిపో పెట్టాలనే డిమాండ్ ఏళ్లుగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై ఆసాములు, యజమానుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. వేములవాడలో గుడి ఉంటే సిరిసిల్లలో �
కార్మిక క్షేత్రం తల్లడిల్లుతున్నది. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో కన్నీరుపెడుతున్నది. నాడు చిక్కి శల్యమై బీఆర్ఎస్ ప్రభుత్వంలో పునర్జీవం పోసుకొని కార్మికులకు చేతినిండా పనితో ఓ వెలుగు వెలిగిన వస్
చేనేత, మరమగ్గాల కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రూ.వేల కోట్లతో బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాం వస్ర్తాల తయారీతో చేతి నిండా