సిరిసిల్ల మరమగ్గం ఆగిపోయింది. నాలుగు నెలలుగా పనిలేక మూగబోయింది. గత బీఆర్ఎస్ సర్కారు పాలనలో కార్మికులకు చేతినిండా పని, పనికి తగ్గ కూలీతో పదేండ్లుగా బతుకుచూపిన వస్త్ర పరిశ్రమ కాంగ్రెస్ సర్కారు పట్టిం�
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ప్రజలు మరణించే స్థాయికి వచ్చినప్పుడు, ఆత్మహత్యలు చేస�
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం ఓ నేతన్నను బలితీసుకున్నది. ఆర్డర్లు, పెండింగ్ బకాయిలిచ్చి ఆదుకోవాలని వేడుకున్నా రాష్ట్ర సర్కారు కనికరించకపోవడంతో ఓ నేత కార్మికుడి ప్రాణం గాల్లో కలిసింది.
Sircilla weavers | సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నది. పాలిస్టర్ ఉత్పత్తులకు గిరాకీ లేక ఆర్థిక మాంద్యంతో ఆగమవుతున్నది. పరిశ్రమలో 30 వేల సాంచాలుండగా.. అందులో సగం మూలనపడ్డాయి. ఫలితంగా వందలాది �