సిమ్లా:హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్కు రెండవసారి కరోనా సోకింది. శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్
డేరా బాబాకు కరోనా పాజిటివ్ | డేరా బాబాగా పేరొందిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆదివారం కరోనా పాజిటివ్గా పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు.
నవజాత శిశువు కరోనా పాజిటివ్.. తల్లికి నెగెటివ్ | మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో పుట్టిన 15 గంటల్లోనే నవజాత శిశువు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే, ఆమె తల్లికి నెగెటివ్గా వచ్చిందని వైద్య అధికారులు పే�
రోమ్: భారత్ నుంచి ఇటలీకి చేరిన విమాన ప్రయాణికుల్లో 23 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 213 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బందితో కూడిన విమానం బుధవారం రాత్రి ఇటలీ రాజధాని రోమ్లో ల్యాండ
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. మార్చి మూడో తేదీన సీఎం విజయన్ కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. అ
ఐపీఎల్ బెంగళూరు జట్టు | ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభానికి ముందే రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాక్ తగిలింది. ఈ నెల 9న చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్తో సీజన్ ప్రారంభ మ్యాచ్కు ముందే మరో ఆటగాడు
లక్నో: టీకా రెండు డోసులు తీసుకున్న సీనియర్ పోలీస్ అధికారికి కరోనా సోకింది. వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్న ఆయన భార్యతోపాటు, రెండు డోసులు తీసుకున్న సెక్యూరిటీ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అ
యూడీఎఫ్ అభ్యర్థికి కరోనా పాజిటివ్ | కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి కరోనా పాజిటివ్గా పరీక్షించారు. దీంతో ఆయన ఎన్నికల ప్రచారం నుంచి
ముంబై : బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం రాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత పది రోజుల్లో తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప