ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీరులోని(పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై భారత సైనిక దళాలు జరిపిన దాడులలో 100 మంది ఉగ్రవాదులు మరణించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం అఖ
జమ్మూకశ్మీరులోని కఠువా జిల్లాలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న యాంటీ టెర్రర్ ఆపరేషన్లో గురువారం ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు వీర మరణం పొందారు.
Doda Encounter | జమ్మూకశ్మీర్ దోడాలోని అస్సార్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అయితే, ఎన్కౌంటర్లో 48 నేషనల్ రైఫిల్స్కు చ�