జమ్మూ-కశ్మీర్లో స్థానిక ఉగ్రవాద నియామకాలు ఈ ఏడాది 80 శాతం తగ్గినట్లు డీజీపీ ఆర్ఆర్ స్వెయిన్ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 2023లో 22 మంది స్థానికులు మాత్రమే ఉగ్రవాద సంస్థల్లో చేరారన్నారు. జమ్మూ-క�
మార్క్ జుకెర్బర్గ్కు చెందిన ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా నిలుస్తున్నాయని ఆరోపించింది.