ఈ యుద్ధం ద్వారా పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టామని, సిందూరం గన్పౌడర్గా మారినప్పుడు ఏం జరుగుతుందో దేశ శత్రువులు తెలుసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వ్యాఖ్యానించారు. పహల్గాం దాడి క్రమ�
భారత్ ఇటీవల పాక్లోని తొమ్మది ఉగ్ర స్థావరాలపై దాడి చేసినప్పుడు దాయాది దేశం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై దాడి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) మేజర్ జనరల్ కార్త
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'లో ఉగ్రవాద స్థావరాలపై బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్ను ప్రయోగించినట్లు కనిపిస్తున్నది. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో ఈ క్షి�
పాకిస్థాన్పై భారతదేశం యుద్ధం చేసి లాహోర్తోపాటు 9 ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేయడం పట్ల మాజీ సైనికుడిగా గర్వ పడుతున్నానని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచానికే పాకిస్థాన్ ప్రమాదకరంగా మారిందన�
పీవోకే, పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన క్షిపణి దాడులపై సబ్బండవర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పహల్గాంలో మతం అడిగి 26 మంది ఉసురు తీసిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవడ�