పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలలో సర్కార్ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్ను ఖరారు చేయడంలో తీవ్ర జాప్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ షెడ్యూల్కు సీఎం రేవంత్రెడ్డి ఆమో�
వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ఎస్సెస్సీ బోర్డు అధికారులు గురువారం విడుదల చేశారు. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
పదోతరగతి పరీక్షలు మే 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.