నాలుగు నెలల ముందుగానే మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న వైన్స్ గడువు వచ్చే డిసెంబర్తో ముగియనుంది.
గ్రేటర్లో భవనాలు, ఆస్తులను పక్కాగా లెక్కించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం) సాంకేతికతతో సర్వే చేయనున్నారు. దేశంలోని అన్ని పట్టణాలు, నగరాలను మ్యాపింగ్�
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఇంజినీరింగ్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా ఎండకాలం ఆరంభంలో ప్రధాన మురుగుకాలువతోపాటు ఇతర కాలువల్లో చేపట్టాల్సిన సిల్ట్ తొలగింపు పనులను, ఇప్పుడు వానకాలం