విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. భూత్పూరు మండలం భట్టుపల్లికి చెందిన తిరుమలయ్య (50) అదే గ్రామంలో గోపాల్గౌడ్కు చెందిన రెండున్నర ఎకర�
దిగుబడి లేక.. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక తీవ్ర మనస్తాపంతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది.