భద్రాద్రి జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను దాటుతున్నాయి. దీంతో ఎండ వేడిమి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. అత్యవస�
ఎండలు భగ్గున మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. రోజురోజుకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున�
భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం 42 డిగ్రీలు నమోదుకాగా, మున్ముందు మరింత పెరిగే అవకాశముంది.
రోజురో జుకూ ఎండలు ముదురుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. రోజంతా భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీస్తున్నాయి. కని ష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 25 �