బీరుట్పై ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షం తీవ్రతకు ఇరాన్ యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ గురువారం కుంటుపడింది. హొర్ముజ్ జలసంధిపై ఇరాన్ మరింత పట్టుబిగించి నౌకల రవాణాను పూర్తిగా మళ్లీ అడ్డుకోవడ�
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదికగా మారింది. ఈ తరుణంలో ఇండియాలో ఇజ్రాయెల్ రాయబారి రీవెన్ అజార్ పాకిస్థాన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ను
పశ్చిమాసియా యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. రెండు వారాల కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న తన హెచ్చరికల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట�