తమిళనాడులోని జవ్వాడు కొండల దగ్గర గల శివాలయం పునరుద్ధరణ పనుల్లో వందకు పైగా పురాతన బంగారు నాణేలను కనుగొన్నట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు. సోమవారం గర్భగుడి పునరుద్ధరణ జరుగుతుండగా మట్టి కుండలో ఇవి లభ
Photo bid Goes Wrong | గుడి వద్ద జరుగుతున్న పనుల్లో సహాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ప్రయత్నించారు. ఫొటో కోసం పోజులిచ్చే క్రమంలో జారి గోతిలో పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్