రాజన్న క్షేత్రం సోమవారం కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మందితో పోటెత్తింది. ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో ఎటూ చూసినా రద్దీ కనిపించింది. మేడారం జాతరకు వెళ్లేవారు మొదట రాయేశుడిని దర్శించుకోవడం ఆనవ�
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో నిర్మించిన సాయిబాబా ఆలయం తెలంగాణ షిర్డీగా పేరుగాంచింది. ప్రాంగణం మొత్తం పచ్చని చెట్లు, వేసవిలో ఉపశమనం కోసం ప్రాంగణమంతా పచ్చని గడ్డి, నిత్యం భక్తు�