శంకర్పల్లి : దైవ కార్యక్రమాలు చేయడం, దేవాలయాలు నిర్మించడం పూర్వజన్మసుకృతమని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని మోకిల గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు మన్నె లింగం
బన్సీలాల్పేట్ : పొట్టి శ్రీరాములు నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ వద్ద నిర్మించిన అమ్మవారి నూతన ఆలయాన్ని బుధవారం ప్రారంభించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తల�
కులకచర్ల : దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. మంగళవారం డాపూర్ మండల పరిధిలోని వీరాపూర్ గ్రామంలో మంగళవారం పోచమ్మ దేవాలయం ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ జిల్ల�
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని గుంతపల్లిలో నూతనంగా నిర్మించిన సీతరామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభం, నవగ్రహా ధ్వజ ప్రతిష్ఠ, సర్పంచ్ కరిమెల వెంకటేష్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ�
తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఆలయాలకు పూర్వవైభవం తెస్తుందని ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరేటి వెంకన్న అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో ర