ఫాల్గుణ మాసం చివరి ఆదివారం సందర్భంగా బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ సమేత ఐనవోలు మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరాగా, మల్లన్న నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మ�
రాజన్న క్షేత్రం సోమవారం కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మందితో పోటెత్తింది. ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో ఎటూ చూసినా రద్దీ కనిపించింది. మేడారం జాతరకు వెళ్లేవారు మొదట రాయేశుడిని దర్శించుకోవడం ఆనవ�
వేములవాడ రాజన్న ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. గురువారం రాత్రే రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజామున పవిత్ర గుండంలో పుణ్య స్నానాలు చేశారు.