గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఒక పక్క ఎండలు దంచికొడుతుండగా మరో వైపు వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి నగరంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మధ్యాహ్నం 2నుంచి 3గంటల మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో వ�
రాబోయే ఐదేండ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.9 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగవచ్చునని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నివేదిక హెచ్చరించింది. ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకుండా కట్టడి చేయా�
వేసవి తాపం నుంచి పశువులు, గేదెలు ఇతర జీవాలను రక్షించుకోవడంతో పాటు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు రైతులు పశువైద్యాధికారుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్తలు వహించాలి.