పాల్కురికి సోమనాథుడి తత్వం, సామాజిక సేవ తరతరాలకు ఆదర్శమని, మహాకవి జన్మించిన ఈ నేలను సందర్శిస్తే తనువు పులకరిస్తుందని తెలుగు విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తంగెడ కిషన్రావు అన్నారు. తెలంగాణ
గిరిజన వస్తు సంస్కృతి, జానపద విజ్ఞాన కళలను ధ్వంసం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలుగు యూనివర్సిటీ వీసీ టి.కిషన్రావు, రిజిస్ట్రార్ భట్టు రమేశ్ అన్నారు. ఆద్యకళ సంస్థ వ్యవస్థాపకుడు ప్�
నవతరం కథకులు భాషపై మరింత పట్టు పెంచుకోవాలని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ కిషన్రావు సూచించారు. మనిషి గుండెలోని ఆర్థ్రత కథా వస్తువుగా ఉండాలని అభిలషించారు. ముల్కనూర్ ప్రజా�