గజీబిజీగా మారిన ఆధునిక జీవన విధానంలో వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మలివయస్సులో అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలుకరించేవారు లేక మనోవేదనకు గురవుతున్నారు.
రిమోట్ కంట్రోల్ లేనిరోజుల్లో పిల్లలే రిమోట్ కంట్రోల్గా మారిన రోజులను గుర్తుచేసే మీమ్ను ( Viral Post) మహీంద్ర గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు.
బాలిక ఆత్మహత్య | టీవీ ( television ) లో ఛానెల్ మార్పు విషయంలో జరిగిన వివాదం ఓ బాలిక నిండు ప్రాణాలు బలి తీసుకున్నది. కేరళ ఇడుక్కిలోని మనక్కాడ్లో సోమవారం.. ఓ 11 ఏండ్ల బాలిక తన సోదరి, కజిన్తో కలిసి
బాలుడి ఆత్మహత్య | తల్లి టీవీ ఆఫ్ చేసిందన్న కోపంతో కుమారుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేజ్ తాహసిల్ పరిధిలోని వకిల్వాడి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన జరిగి