దక్షిణాదిలోని నాలుగు రాష్ర్టాలకు చెందిన టీవీ నిర్మాతల మండళ్లు కలిసి ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్'(TOPCOS) సంస్థను అధికారికంగా ఏర్పరచినట్టు సంస్థ ప్రతినిథులు తెలిపారు. దీనికి
గజీబిజీగా మారిన ఆధునిక జీవన విధానంలో వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మలివయస్సులో అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలుకరించేవారు లేక మనోవేదనకు గురవుతున్నారు.
రిమోట్ కంట్రోల్ లేనిరోజుల్లో పిల్లలే రిమోట్ కంట్రోల్గా మారిన రోజులను గుర్తుచేసే మీమ్ను ( Viral Post) మహీంద్ర గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు.
బాలిక ఆత్మహత్య | టీవీ ( television ) లో ఛానెల్ మార్పు విషయంలో జరిగిన వివాదం ఓ బాలిక నిండు ప్రాణాలు బలి తీసుకున్నది. కేరళ ఇడుక్కిలోని మనక్కాడ్లో సోమవారం.. ఓ 11 ఏండ్ల బాలిక తన సోదరి, కజిన్తో కలిసి
బాలుడి ఆత్మహత్య | తల్లి టీవీ ఆఫ్ చేసిందన్న కోపంతో కుమారుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేజ్ తాహసిల్ పరిధిలోని వకిల్వాడి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన జరిగి