Indian Embassy | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) దేశాల మధ్య దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారతీయులకు అక్కడి రాయబార కార్యాలయం అడ్వయిజరీ జారీ చేసింది.
సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్కు చెందిన ఓ యువకుడికి టెలిగ్రామ్లో లింక్ పంపి రూ.17.80 లక్షలు స్వాహా చేశారు.