గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన టెలిఫోన్ సబ్స్ర్కైబర్లు స్వల్పంగా పెరిగారు. డిసెంబర్ నెల చివరినాటికి స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
టెలికం సబ్స్ర్కైబర్లు మరింత పెరిగారు. మార్చి నెల చివరినాటికి 119.9 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు నూతన కస్
Telecom Subscribers | గతేడాది డిసెంబర్లో కొత్త మొబైల్ సబ్స్క్రైబర్ల సంఖ్య స్వల్పంగా పెరిగి 119 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థల సబ్స్క్రైబర్లు పెరిగారని ట్రాయ్ గురువారం తెలిపింద�
దేశవ్యాప్తంగా టెలికం సబ్స్ర్కైబర్లు అంతకంతకు పెరుగుతున్నారు. డిసెంబర్ 2023 నాటికి సబ్స్ర్కైబర్ల సంఖ్య 119 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.