హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రగతిభవన్కు చేరుకున్నారు. 20 రోజులపాటు తన వ్యవసాయక్షేత్రంలో హోం ఐసొలేషన్లో ఉన్నారు. ఏప్రిల్ 19న �
సాధారణంగా ఎక్కడైనా సరే ఒక క్యాబినెట్ మంత్రి అవినీతికి పాల్పడ్డాడనే ఆరోపణలు వస్తే.. ప్రతిపక్ష పార్టీలన్నీ అతనిపై దుమ్మెత్తిపోస్తాయి. పదవికి రాజీనామా చేయాలని పట్టుబడతాయి. సంబంధిత మంత్రిని డిస్మిస్ చేయ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున
ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష | రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు,
పలు ప్రత్యేక రైళ్లు రద్దు | తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యల వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరురాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపకపోవడంతో
హైదరాబాద్ : ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు దరఖాస్తు గడువును పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరో తరగతిలో ప్ర
అజిత్ సింగ్ | ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ మృతిపట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు
ఇంటికే వెళ్లి పరీక్షలు, మందులు.. పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్ సేవలు లక్షణాలుంటే వెంటనే కిట్.. ఫోన్లో నిత్యం మానిటరింగ్.. ప్రతి వెయ్యి మందికి ఒక టీమ్ కొవిడ్పై ఇలాంటి ప్రయోగం దేశంలో ఇద�
తెరపై బినామీలు.. వెనుక సూత్రధారులు.. అనుమతులు లేకుండా అనేక నిర్మాణాలు ఈటల నిర్మాణాలకూ అనుమతుల్లేవు!.. ఇతర నిర్మాణదారులు ఈటల బినామీలే? లెక్కలు తీస్తున్న ప్రత్యేక విచారణ కమిటీ.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక �