హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందే ఎర్లీ బర్డ్ స్కీం గడువును మున్సిపల్ శాఖ ఈనెలాఖరు వరకు పొడిగించింది. ఏప్రిల్ 30తో స్కీం గడువు ముగిసినా, కరోనా నేపథ్
కొండాపూర్, మే 1: పరిశోధనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చుతూ ది ఏషియన్ సైంటిస్ట్ 100 జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సురజిత్ ధార చోటు సంపాదించారు. హెచ్సీయూలోని స్కూల్ ఆఫ్ ఫ
వ్యాక్సిన్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం ఇతర రాష్ర్టాలతో పోల్చితే అతితక్కువ టీకాలు కొరతతో రాష్ట్రంలో నిలిచిపోయిన వ్యాక్సినేషన్ రెండో డోసు కోసం తిప్పలు పడుతున్న ప్రజలు హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగా�
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవటంపైనా దృష్టిపెట్టాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని కొవిడ్
జోగులాంబ గద్వాల : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం నీలహళ్లి గ్రామంలో ఎమ్మెల్యే ధ�
కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ | ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో రెండు రోజులు వానలు | ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, తూర్పు, సెంట్రల్, పశ్చిమ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగా
100 ఎకరాల అసైన్డ్ భూమిలో మంత్రి కుటుంబం కబ్జా రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ పెను భూ వివాదంలో కూరుకుపోయారు. బడుగు బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూమిని చట్టవ్యతిరేకంగా ఈటల తన కుటుంబసభ్యుల పేరు మీదికి మ