న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఈ-కామర్స్ కంపెనీ స్నాప్డీల్ ఈఏడాది తెలంగాణ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా 130 డిస్ట్రిబ్యూషన్ హబ్లు ప్రారంభించినట్లు తెలిపింది. తాము ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో కొత్త హబ్ల్ని తెల
నగరానికి చెందిన స్టార్టప్ను అమెరికాకు చెందిన నోషన్ కంపెనీ కొనుగోలు చేయడంతో పాటు ఆ కంపెనీ అమెరికా తర్వాత హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ ఆటోమెట్ స్టార్టప్ కంపెనీ ప్
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 315 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 315 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,60,786కు పెరిగింది. తాజాగా 340 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,51,425 మంది
Shashi Tharoor | దేశానికే ఆదర్శంగా తెలంగాణ ఐటీ పాలసీ : శశిథరూర్ | తెలంగాణ ఐటీ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ అన్నారు. రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిపై మంత్ర
తెలుగుయూనివర్సిటీ: తెలంగాణ భాషకు, యాసకు, సంస్కృతికి ప్రజలు పట్టం కట్టాలని ప్రముఖ పాత్రికేయులు టంకశాల అశోక్ ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భాషాభివృద్ది పీఠం ఆధ్వర్యంలో పద్మవిభ�
హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్ఎసీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడికాలువ ద్వారా ఏపీకి కృష్ణా జలాల తరలింపుపై లేఖలో ప్రస్తావించారు. ఏపీ 34 టీఎంసీ
Medicine from the Sky | తెలంగాణలో శనివారం నుంచి ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టు ప్రారంభం కానున్నది. ఇందుకు కేంద్రం నుంచి తుది అనుమతులు లభించాయి.
Vinayaka chavithi | వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఏ కార్యం చేయాలన్న తొలి పూజ ఆరాధన విఘ్నేశ్వరునికే
Ksheera Waterfalls | మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మేడారం గ్రామానికి సమీపంలో క్షీర జలపాతం ( Ksheera Waterfalls ) ఉంది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో క్షీర జలపాతం పర్యాటకులన
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. 2వ తేదీన ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు సీఎ�
Kaloji | ఉగాండాలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలను ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఉగండా, ఇండియాలోని డాక్టర్ సినారె - వంశీ విజ్ఞాన పీఠం