ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మధ్యాహ్న భోజనంతో చిన్నారుల ఆకలి తీరుస్తుండగా, ఇక నుంచి ఉదయం వేళలో అల్పాహారం అంద�
ప్రేమ పేరుతో మహిళలను, విద్యార్థినులను ట్రాప్చేసి, వారి నగ్న చిత్రాలను తీసి వారిని మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
సుల్తాన్బజార్ : నేటి సమాజంలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణతో మహిళలు అన్నిరంగాలలో పురుషులతో సమానంగా ముందుకు దూసుకుపోవడం అభినందనీయమని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్న