కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో తెలంగాణకు చెందిన ఉపాధ్యాయుడు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి అక్కడ జరిగిన సాహితీ సమ్మేళనంలో మొదటి స్థానంలో నిలిచారు. హర్యానా రాష్
జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మం డలి (ఎన్సీఈఆర్టీ) ఆన్లైన్ వేదికగా భౌతికశాస్త్రం- విద్యలో ఉద్భవిస్తున్న పోకడలు అనే అంశంపై నిర్వహించే జాతీయ సదస్సుకు తెలంగాణ ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు.