కాంగ్రె స్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం (డిసెంబర్ 9న) సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయంపై తెలం
ప్రభుత్వ ఆధ్వర్యంలో 9న నిర్వహించనున్న తెలంగాణతల్లి విగ్రహా విషరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఆహ్వానించారు.
సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహావిష్కరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సోమవారం సాయంత్రం 6.05 గంటలకు సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ శాంతి కుమారి వెల్ల�