రాష్ట్రంలో ప్రజాపాలనను గాలికి వదిలేసి కమీషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి కకుర్తి పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీ డిక్లరేషన్ దగా అని తాజా బడ్జెట్తో మరోసారి తేలిపోయిందని పలువురు బీసీ సాహితీవేత్తలు ధ్వజమెత్తారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని నిప్�
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీయేనని, రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఆదివారం పెద్దపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడ�
ప్రభుత్వం ఒకవైపు పెద్దఎత్తున పంట మార్పిడి చేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టిసారించి ఆర్థికంగా ఎదగాలని చెప్తూనే.. ఆయా రంగాలకు రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపిస్తున్�
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని..అందులో అభివృద్ధి, సంక్షే మం శూన్యమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత రెండేం�
ఆశలు గల్లంతయ్యాయి. రాష్ట్ర బడ్జెట్ మీద వరంగల్ ఉమ్మడి జిల్లా పెట్టుకున్న ఆశలు.. పెండింగ్ ప్రాజెక్టులు గాల్లో మేడలుగా పటాపంచలయ్యాయి. పిలిస్తే పలికే ముఖ్యమంత్రి... ఎంత అడిగితే అంత ఇస్తాడు. ఈసారి బడ్జెట్ �
రాష్ట్ర బడ్జెట్లో మెతుకుసీమకు ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధ్దికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని, ప్రధాన రంగాలైన సాగునీరు, వ్యవసాయం, రహదారులు, విద్య,వైద్యానికి బడ్జెట్లో పెద్దప
రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, లేనిపక్షంలో బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్ధన్గౌడ్ హెచ్చరించారు.
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యమివ్వలేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. దీనిపై శనివారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగే�
‘తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26’ కూర్పుపై ప్రభుత్వం అపసోపాలు పడుతున్న ది. గడువు సమీపిస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రాధాన్యత రంగాలను గుర్తించలేకపోతున్నది. దీంతో ఏ శాఖకు కేటాయింపులు పెంచాలి? ఏశాఖ కేటాయి�
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఉమ్మడి జిల్లాల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శలు �
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగా మారింది. ఆరు గ్యారెంటీల పేరుతో అంకెల గారడీతో పసలేని బడ్జెట్ను ప్రవేశ పెట్టిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి