మండలంలోని లోకిరేవు గ్రామంలో బీఆర్ఎస్ సర్కారులో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగ ణం కబ్జాకు గురైంది. అదే గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు భూమిని చదును చేసి శుక్రవారం మొక్కజొన్న విత్తనాలు వేయడం
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికో క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. అందులో ఆడుకునేందుకు వీలుగా స్పోర్ట్స్ కిట్లనూ అందజేసింది. ఈ విధంగా జిల్
కంటివెలుగు శిబిరాల వద్ద ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.