తెలంగాణ రాష్ట్ర గీతంపై వివాదం రోజురోజుకూ చిలికిచిలికి గాలివానలా మారుతున్నది. మన గీతానికి సంగీతాన్ని ఇక్కడి మట్టిబిడ్డలతోనే అందించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నది.
ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన ఈ పాట మొట్టమొదటిసారిగా 2004లో తెలంగాణ రచయితల వేదిక వెలువరించిన సాహిత్య సంచిక ‘సోయి’ (సంపుటి-1, సంచిక-2)లో అచ్చయింది. ఆ పాటలో భౌగోళిక, చారిత్రక చిహ్నాల ప్రస్తావన, తెలంగాణ సాహ�
తెలంగాణ కోసం తన ఆట, పాటలతో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించి ‘ప్రజా యుద్ధనౌక’గా గద్దర్ ప్రజల హృదయాల్లో నిలిచారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చి�