తెలంగాణ విత్తన ఎగుమతి ప్రాజెక్టు విజయవంతమైందని జర్మనీ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ ష్రోడర్, ఆ ప్రాజెక్టు అనుసంధాన కర్త, వేములవాడ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ ప్రశంసించారు.
భవిష్యత్తులో విదేశాలకు సిరులు పండే విత్తనాలు ఇచ్చే సత్తా తెలంగాణకే ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రాజేంద్రనగర్లోని జ యశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోర
తెలంగాణకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు రాష్ట్ర విత్తనరంగానికి ప్రపంచ స్థాయి ప్రఖ్యాతి 4, 5 తేదీల్లో రోమ్లో అంతర్జాతీయ విత్తన సదస్సు విత్తనాభివృద్ధిపై ప్రసంగించాలని రాష్ర్టానికి ఆహ్వానం దేశంలో తెలంగాణకు