Telangana | దేశంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో తెలంగాణ జైళ్ల శాఖ ముందుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డైరెక్టర్ వివి శ్రీనివాసరావు తెలిపారు.
Telangana | హైదరాబాద్ : చంచల్గూడ కేంద్ర కారాగారంలో తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసం�
ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకొని రావడంతోపాటు వారి నుంచి సంపద సృష్టించేందుకు తెలంగాణ జైళ్ల శాఖ అనుసరిస్తున్న విధానాలు, చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు.