మానవ సమాజ పరిణామంలో ప్రజాస్వామికీకరణ ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటిగానో, సమాంతరంగానో సాగిన ఉద్యమాలన్నీ ముందడుగులే. కొన్ని ఉన్నత విలువల్ని ప్రతిష్ఠించినవే. ఇది మలిదశ తెలంగాణ ఉద్యమానికీ, రాష్ర్టావతరణ అనం
MLC Kavitha | నిజామాబాద్ : సమాజహితం కోసం కలాన్ని విదిల్చడమే కాకుండా జూలు కూడా విదిల్చాలని రచయితలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు.
CM KCR | సాహితీ సృజనకారుల ఆత్మబంధువు, సాహితీవేత్త, నిజాం వెంకటేశం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పేదరికంలో వున్న తెలంగాణ రచయితలు, కవుల బాగోగులను
కొంపెల్లి దుర్గాగ్నిహోత్రి ఈయన 1893లో జన్మించారు. నిత్యశివపూజా దురంధరులు. ఆధ్యాత్మికజ్ఞానసంపన్నులు.ఈయన చందంపేట (మెదక్)లో నివసించినట్లు తెలుస్తుంది. రచనలు 1) కృష్ణగారడి (హరికథ) 2) రుష్యశృంగ న్యాయ శతఘ్ని 3) విజ�
నిజాం సంస్థానంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. నాందేడ్ జిల్లాలో 1896, జూలై 12న జన్మించారు. ఈయన వ్యాసాలు నిజాం సంస్థానంలోని ఏకైక మరాఠీ పత్రిక నిజాం విజయలో....
హైదరాబాద్ : నమస్తే తెలంగాణ, ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలకు విశేష స్పందన లభించింది. ప్రథమ బహుమతికి స్ఫూర్తి కందివనం రాసిన డిమ్కీ కథ ఎంపికైంది. ద్వితీయ బహుమతికి చంద�
సమాజంలో రచయితలు, కవులు సందర్భానుసారంగా ప్రజలను చైతన్యపరిచి మార్పుతెచ్చిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు భారత స్వాతంత్య్ర సమరంలో బంకించంద్ర ఛటోపాధ్యాయ నింపిన చైతన్యం, విశ్వకవి రబీంద్రనాథ్ ఠాగ�