రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో రూ.3.10 కోట్ల విలువైన విత్తనాలు సీజ్ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 12: రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఇందులో భాగంగా గత కొన్ని రోజు
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి పరుగులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇల్లందకుంట, జూన్ 12: కమ్యూనిస్టు భావాలున్న ఈటల రాజేందర్ బీజేపీలోకి ఎలా వెళ్తారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్ల�
కూసుమంచి : ఖమ్మం జిల్లాలోనే అతి పెద్దచెరువు పాలేరులో ఈ ఏడాది చేపలు, రోయ్యల వేటకు రంగం సిద్ధమైంది. ఆదివారం నుంచి మత్స్యకారులు రిజర్వాయర్లోకి దిగనున్నారు. అధికారికంగా 1,350 మంది మత్స్యకారులు, అనధికారికంగా మ
సంగారెడ్డి : వివిధ విభాగాల్లో త్వరలోనే 20 వేల పోలీసు నియామకాలను చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రూ. కోటి వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హ�
హైదరాబాద్ : ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆమోదించారు. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీక
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్లోని ఎమ్మెల్యే ఇంటిలో నిర్వహించిన కార్యక్రమ�
నీవన్నీ కమ్యూనిస్టు భావాలే కదా మాజీ మంత్రిని ప్రశ్నించిన మంత్రి కొప్పుల జమ్మికుంట, జూన్ 11: రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనేక పదవులు, గౌరవాన్ని పొందిన ఈటల రాజేందర్.. టీఆర్ఎస్లో ఉంటూనే నష్టపరిచే కార్యక్రమాల
ప్రతిష్ఠాత్మక సంస్థల్ని అమ్మకానికి పెట్టింది మీరు కాదా? కేంద్రాన్ని, మీ నరేంద్రమోదీని ఎందుకు ప్రశ్నిస్తలేవు? రూ.లక్షల కోట్ల విలువైన సంస్థల్ని నాశనం చేస్తున్నరు కేంద్రం చేస్తే నీతి.. రాష్ట్రం చేస్తే తప్ప
పెండింగ్ మ్యుటేషన్ల యాజమాన్య హక్కుల బదిలీ గ్రీవెన్స్ మాడ్యూల్తో పార్ట్-బీ నుంచి పార్ట్-ఏలోకి కొత్తగా భూ హక్కు పొందినవారికి రైతుబంధు హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వివిధ కారణాలతో పంటసాయం అందని