రైతుబీమా తరహాలో బాధిత కుటుంబాలకు చెల్లింపు తాటి, ఈత చెట్లు నరికితే నాన్ బెయిలబుల్ కేసులు మూడు నెలల్లో నీరా కేఫ్ పనులు పూర్తిచేయాలి సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం హైదరాబాద్, మే 08 (నమస్
నిరాటంకంగా కొనసాగుతున్న ట్యాంకర్ల రవాణా 24 గంటల్లో ఒడిశా నుంచి 318 మెట్రిక్ టన్నులు హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్
భద్రాద్రి కొత్తగూడెం : కొవిడ్-19 పాజిటివ్ బారిన నక్సల్స్ వైద్య చికిత్స నిమిత్తం పోలీసుల ఎదుట లొంగిపోవాల్సిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పిలుపునిచ్చారు. సీపీఐ(మావోయిస్టు) పార్
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) 2021 కోసం ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించే చివరి తేదీని ఆలస్య రుసుము లేకుండా మే 15వ తేదీ వరకు పొడిగించారు. కొవిడ్-19 సెకండ్ �
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నిరాధార అరోపణలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ ర
హైదరాబాద్ : రైతు బీమా మాదిరిగా బాధిత గీత కార్మికుల కుటుంబాలకు తక్షణ సహాయం అందేలా అధికారులను రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హై
మెదక్ : కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వలన వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఇతరులకు వ్యాధి తీవ్రతను వ్యాపింప చేస్తున్నారని ఆర్థిక
హైదరాబాద్ : రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న టెకీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్లోని పాన్ బజార్లో శుక్రవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర
హైదరాబాద్ : నిరర్ధక వ్యాజ్యం వేసి కోర్టు సమయాన్ని వృధా చేసిన పిటిషనర్కు హైకోర్టు రూ.10 వేలు జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని రుణం ఇచ్చిన సికింద్రాబాద్ మర్కంటైల్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కు
హైదరాబాద్ : రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. మొదట్లో 8వ తేదీ వరకు క�
హైదరాబాద్ : దేవరయాంజాల్లో నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ భూమి విషయంలో కాంగ్రెస్ నేత రేవంత్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం, అబద్దమని నమస్తే తెలంగాణ యాజమాన్యం పేర్కొంది. ప్రింటింగ్ ప్ర
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున