ప్రజల గుండెల్లో కొలువైన నేత కేసీఆర్ మంత్రి కొప్పుల, ఎమ్మెల్సీ కవిత వెల్లడి జగిత్యాల, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎదురులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ దూసుకెళ్తున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొ�
రైతుబంధు ద్వారా 50 వేల కోట్ల సాయం: మంత్రి కేటీఆర్ నకిరేకల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం నల్లగొండ ప్రతినిధి, జూన్ 15(నమస్తే తెలంగాణ): పంటల సాగులో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ఐటీ శాఖ మంత్�
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా మంత్రి మల్లారెడ్డితో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం మేడ్చల్ రూరల్, జూన్ 15: రైతుబంధు పథకం ఒక్క తెలంగాణలోనే ఉన్నదని, అది కూడా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంద�
రూ. 516.95 కోట్లు జమ తొలిరోజు 16.95 లక్షల మందికి రైతుబంధు పంపిణీపై మంత్రి నిరంజన్రెడ్డి హర్షం హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి రైతుబంధు పంపిణీని ప్రారంభించింది. తొలిరోజు ఎకర�
పెట్టుబడి సాయంపై హర్షాతిరేకాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 15: కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం కర్షకుల ఖాతాల్లో జమ చేయడంపై రైతులు హర�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1556 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 14 మంది చనిపోయారు. 2070 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కే
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్క నాటారు. మంగళవారం రాజ్భవన్ ఆవరణలో సీజేఐ మొక్క నాటారు. పర్యావరణ సమతుల్యత�
హైదరాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గౌడన్ల నిర్మాణాల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని తగు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశే�
హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం వెలువరించింది. జూన్ 15వ తేదీతో స్కూళ్లకు వేసవి సెలవులు ముగిశాయి. కాగా ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చ
నల్లగొండ : ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్ల�
సూర్యాపేట : అమరవీరుడు, కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భారత్-చైనా సరిహద్దులో విధులు నిర్వర్తిస్తూ భా