హైదరాబాద్ : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం పెంచుకునే మార్గం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం తొలిసారి సమావేశమైంది. ఇందులో మంత్రులు �
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ మేరకు అధికారులు పనిచేయాలని, స్ధానిక సంస్ధల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని అదేవిధంగా గ్రామాల్లో రాత్రి బసలు చేసి పారిశుధ్ధ్యం ఇతర అభివృద్ధి క�
హైదరాబాద్ : పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. బుధవారం రెండు ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న సుమారు 15.07 లక్షల మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో మొత్త�
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు వచ్చే
వరంగల్ అర్బన్ : తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ళలోనే రాష్ట్ర ముఖచిత్రం మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ వానకాలం, వేసంగిలో ఒక్క వరి పంటే ఒక కోటి ఆరు లక్షల ఎకరాల పంట పండిందన�
హైదరాబాద్ : తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో స్టాప్ నర్సుల నియామకానికి ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ రేపటి(గురువారం) నుండి ప్రారంభం కానుంది. ఎంపికైన 803 మంది అభ్�
హైదరాబాద్ : శారీరక, మానసిక పరిమితులకు అతీతంగా సాధకునికి అవసరమైన మార్గదర్శనం చేస్తూ ఆంజనేయస్వామివారి మంత్రమయ గ్రంధాన్ని ‘ జయఘోష’ గా అందించే భాగ్యం తనకు కలగడం కొండగట్టు ఆంజనేయస్వామి అనుగ్రహమేనని నిజా�
యాదాద్రి భువనగిరి : తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవస్థానం డిసెంబర్లో ప్రారంభోత్సవం కానున్నట్లు సమాచారం. రానున్న ఆరు నెలల్లో యాదాద్రి ఆలయ ప�
హైదరాబాద్ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి బుధవారం రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. సీజేఐతో భేటీ అనంతరం ఎస్ఈసీ �
సోషలిస్టునంటూనే అక్రమాలు వేల కోట్లు, వందల ఎకరాలు,గడీలను మించిన భవనాలు కులం, మతం పేరుతో సంస్కృతిపై దాడిచేస్తున్న బీజేపీ రాష్ర్టానికి బీజేపీ ఏం చేసింది ఎందుకు మీరందులో చేరారు? తెలంగాణపై బెంగాల్ తరహాలో కా
అంచనా కంటే 30 శాతం తగ్గిన ఆదాయం ప్రత్యేక ప్రతినిధి, జూన్15 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ రాష్ట్ర ఖజానాపై ప్రతికూల ప్రభావం చూపింది. వరుస లాక్డౌన్ల వల్ల రాబడికి గండి పడింది. బడ్జెట్ అంచనా కంటే ఆదాయం ద�
జూన్ నెల వేతనంతోనే చెల్లింపు హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీల కార్మికులకు ప్రభుత్వం వేతనాలను పెంచింది. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు అన్ని క్యాటగ