ములు గు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం లో గురువారం చేపట్టిన గ్రామ సభ కుమ్మరి నాగేశ్వర్రావు (నాగయ్య) ప్రాణం మీదుకు తెచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తీవ్ర మనస్తాపం చెం�
జనగామ జిల్లావాసి ఆంధ్రప్రదేశ్లో జూనియర్ సివిల్ జడ్జిగా నియమితులయ్యారు. దేవరుప్పుల మండలం సీతారాంపురానికి చెందిన పెండెం మనోహర్, భవాని దంపతుల కుమారుడు ముఖేశ్కుమార్ జూనియర్ సివిల్ జడ్జిగా ఈ నెల 27�