మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాధనే ధ్యేయంగా బోధన్ పట్టణంలో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన నిరాహారదీక్షలకు నాటి ఉద్యమనేత, తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్ఫూర్తిప్రదాతగా నిలిచారు.
జీవితాల్ని వస్తువుగా తీసుకుని డాక్టర్ వి.ఆర్. రాసాని ‘వొలికల బీడు’ నవలకు ప్రాణం పోశారు. సమాజంలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న కాటి కాపరుల గురించి చదువుతుంటే గుండె చెరువు అవుతుంది. అణచివేతకు గ
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నవా? అది తీరని కోరిక’ అంటూ ఎదురైన అవమానాన్ని భరించలేక హలావత్ చిన్న రాజేందర్ మనస్తాపంతో బలిదానం చేసుకున్నాడు.