ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగు, తాగునీటిని అందించి జీవధారలా నిలవనున్న పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ను ఎందుకు పరిశీలించరని కేంద్ర జల్శక్తిశాఖను తెలంగాణ నిలదీసింది.
గోదావరి నదిలో మిగులు జలాలే లేవని చెప్తూనే, మరోవైపు గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టడం ఏమిటని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిలో మిగులు జలాలే లేనప్పుడు కావేరితో అనుసంధానం సరికాదన�
కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ లేఖ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): శ్రీపోతులూరి వీరబ్రహ్మం రిజర్వాయర్ (ఎస్పీవీబీఆర్) ఎడమ కాలువ నుంచి నీటిని తరలించేందుకు ఉద్దేశించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు ఆం�