కమిషనరేట్ పరిధిలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న 273 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ..శుక్రవారం రాత్రి సీపీ శ్రీనివాస్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు ఇన్స్పెక్టర్లను మల్టీజోన్కు పంపించగా, అక
రాష్ట్ర వ్యాప్తంగా 74 మున్సిపల్ కమిషనర్లను సర్కారు బదిలీ చేసింది. అందులో భాగంగా ఎనిమిది మందిని బల్దియాకు కేటాయించారు. వీరిలో అధికారులు ఎ. శైలజ, ఎ. సుజాత, సీహెచ్ నాగేశ్వర రావు, డి. సుభాశ్రావు, జి. వేణుగోపాల�
రాష్ట్ర ప్రభుత్వం 10 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులిచ్చారు. ఎం నాగేశ్ను సంగారెడ్డి డీఆర్వోగా, అంబదాస్ రాజేశ్వర్ను మెద