రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో�
ఎన్నికలకు ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఐఆర్ను ప్రకటించింది. అది ఇప్పటికీ ప్రభుత్వ రంగసంస్థలు, సమాఖ్యలు, సహకార సంఘాల్లో అమలు చేయని పరిస్థితి నెలకొన్నది. ఆయా సంస్థల్లోని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్�
TS Govt | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు కరువు భత్యం (DA/DR) 2.73 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీస�
రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4 గంటల వరకు పనిగంటలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అన్ని రకాల ఉద్యోగులు విధుల నుం�
తెలంగాణలో ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ రాష్ట్రం వచ్చాక 6.69 లక్షల కొత్త రేషన్కార్డులు విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన ఉద్య