14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంచేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా, అన్ని రంగాల్లో దిక్సూచిలా నిలిపారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేములప్రశాంత్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (టీఏఎస్ఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అక్కడ పలు ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రజలు సంబురాల్లో పాల్గొని, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన
‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాలుగు కోట్ల ప్రజల పండుగ. అలాంటి వేడుకను ఫెయిల్ తెలంగాణ కార్యక్రమం చేస్తారట. తెలంగాణ ఫెయిల్ కాలేదు, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది.