అగ్ర నటుడు చిరంజీవితో బుధవారం తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. జూన్ 4న విడుదలకానున్న ‘పెద్ది’ చిత్రాన్ని రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని నిర్ణయించారు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంట�
Peddi : టాలీవుడ్లో కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న రెంటల్, పర్సంటేజీ వివాదానికి తెరపడింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
ఎగ్జిబిటర్లు ఏకపక్షంగా ప్రెస్మీట్ పెట్టుకొని తమను బెదిరించినట్లుగా మాట్లాడటం సరికాదని, అందరం కలిసి కూర్చొని సమస్యలను పరిష్కరించుకోవాలని తెలుగు అగ్ర నిర్మాతలు కోరారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో
తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్లు మనుగడ సాగించాలంటే పర్సంటేజీ విధానాన్ని తప్పకుండా అమలు చేయాల్సిందేనని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్లో ‘అంతరించిపోతు
Telangana Exhibitors | తెలంగాణ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ మాట్లాడుతూ.. సింగిల్ స్క్రీన్ ధరలు పెంచొద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు.
Benefits Shows In Telangana | తెలంగాణలో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలేవి విడుదల లేకపోవడం, ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటం�