Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖలకు అనుమతిస్తున్నట్టు టీటీడీ ప్రకటించినా.. కొందరి అధికారుల తీరుతో తెలంగాణ భక్తులు ఇబ్బందులు గురవుతున్నారు.
తిరుమలకు వచ్చే తెలంగాణ భక్తుల దర్శనానికి ఇకడి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చే లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వి
Minister Ponnam Prabhakar | తెలంగాణ బీసీ, రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాను సందర్శించే తెలంగాణ వాసుల కోసం వసతి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సోమవారం తెలిపారు. ఈ విషయమై రాజస్థాన్ అధికారులతో ఆయన సమీక్షించారు.