రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పరిగి పట్టణంతోపాటు మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేసి అవతరణ ఉత్సవా లను వైభవంగా జరిపార�
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యమకారులు, ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని జాతీయ జెండాలకు వందనం చేశారు. అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పిం
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decennial Celebrations) భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం (Harithotsavam) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ (MP Santhosh kumar) మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ భగ
తొమ్మిదేండ్లలోనే తెలంగాణ అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని, అభివృద్ధి, సంక్షేమం లో యావత్తు దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు.