మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మ్యానిఫెస్టో అంశాలు వెలువడిన వెంటనే ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలు సైతం సంబురాలు జరుపు�
సీపీఎస్ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల కృష్ణకుమార్, ప్రధానకార్యదర్శి హన్మాండ్ల భా స్కర్ ప్రభుత్వాన్ని క
పాత పెన్షన్ను పునరుద్ధరించే రాష్ర్టాలను కేంద్రప్రభుత్వం బెదిరించడమేమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమ మాట వినని రాష్ర్టాలకు అదనపు రుణాలు ఇవ్వబోమని ప్రకటించడం అత్యంత దారుణమని పేర్కొన్నాయి.