రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గి క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. గత రెండు రోజులుగా ఉత్తర భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపి
రాష్ట్రవ్యాప్తంగా గత మూడ్రోజులుగా చలి తగ్గుముఖం పట్టగా, తాజాగా మళ్లీ చలి తీవ్రత పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగార
చలి పంజా విసురుతున్నది. జనాల్ని గజగజ వణికిస్తున్నది. వాతావరణం మార్పు కారణంగా రోజురోజుకూ చలి తీవ్రత బాగా పెరిగిపోతున్నది. తెల్లవారుజాము నుంచే మంచు దుప్పటి కప్పేసి.. పగలంతా చలిగాలులతో జనాన్ని ఉక్కిరిబిక్�